ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలకేంద్రం లో నూతనంగా రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాని ప్రారంభించటనికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి వర్యులు నాయిని నరసింహరెడ్డి గారికి మరియు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గారికి పుష్పగుచ్చం తో స్వాగతం పలుకుతున్న తెరాస రాష్ట్ర నాయకులు సిరికొండ ప్రశాంతన్న గారు మరియు తెరాస నాయకులు.
No comments:
Post a Comment