భూపాలపల్లి నుండి చిట్యాల వెళుతున్న క్రమములో ఈరోజు పడిన భారీ వర్షం వలన వడితల కాల్వర్టీ బ్రిడ్జ్ నిర్మాణం లో ఉండటం ద్వారా పక్కన నిలిచిన వరద వలన ట్రాఫిక్ నిలువటం ద్వారా గండి కొట్టి నీళ్ల వరదను బయటకు మరలించి ట్రాఫిక్ క్లియర్ చేసిన రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు
No comments:
Post a Comment