Saturday, 2 June 2018

ఘనపురం మండలంలో. TRS పార్టీ కార్యకర్త జహంగీర్ గత 6 నెలలకితం కరెంట్ షాక్ తో మృతిచెందడం జరిగింది.TRS పార్టీ సభ్యత్వం తీసుకున్న అతడి కుటుంబానికి TRS పార్టీ 2 లక్షల ప్రమాద భీమా చెక్కును అందించిన రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు




No comments:

Post a Comment